భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన దాడి గురించి ఇప్పుడు చైనా టార్గెట్ గా పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక భారత సైనికులను చైనా ఆర్మీ తుపాకులతో కాల్చలేదు అని చీలలతో ఉన్న ఇనుప రాడ్లుతో దాడి చేసింది అనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవి నిజమే అని తెలిసింది. తాజాగా మాజీ కల్నల్ అజుయ్ శుక్లా పోస్ట్ చేసారు ఒక ఫోటో. 

 

గాల్వాన్ వ్యాలీ ఎన్‌కౌంటర్ సైట్ నుండి భారత సైనికులు స్వాధీనం చేసుకున్న చీలలతో నిండిన రాడ్లు. దీనితో చైనా సైనికులు భారత సైన్యం పెట్రోలింగ్‌పై దాడి చేసి 20 మంది భారతీయ సైనికులను చంపారు. ఇటువంటి అనాగరికతను ఖండించాలి. ఇది దుండగుడు, సైనికుడు కాదు అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: