పెట్రోల్ ధరల పెరుగుదల ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని  తగ్గడం లేదు. పెట్రోల్ ధరలతో ఇప్పుడు సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నేడు మరోసారి పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 

 

లీటరుకు రూ .78.88 వరకు వెళ్ళింది. నేడు ఒక్క రోజే రూ. 0.51 పైసలు పెరిగింది. రూ .77.67 కి డీజిల్ చేరుకుంది. రూ. 0.61 పైసలు పెరిగింది. దేశ రాజధానిలో జూన్ 9 నుండి పెట్రోల్ & డీజిల్ ధర లీటరుకు రూ .5.88 & రూ .6.50 పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్ లో కూడా అదే విధంగా పెరుగుతుంది. 80 రూపాయలు దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: