సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>చాడ వెంకట్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఐ పార్టీ చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయం నుంచి రాజ్ భవన్ కు బయలుదేరిన ర్యాలీని అడ్డుకున్నారు  పోలీసులు. 

 


 ఈ క్రమంలోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తో పాటు పార్టీ శ్రేణులను కూడా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చాడ వెంకట్రెడ్డి... చమురు కంపెనీల చేతిలో కేంద్రం కీలుబొమ్మగా మారిందని అంటూ పలు ఆరోపణలు చేశారు. సామాన్య ప్రజల నడ్డి విరిగేలా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను  వెంటనే తగ్గించాలని.. 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు చాడ వెంకటరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: