అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో సైనికులు పెద్ద ఎత్తున యోగా చేస్తున్నారు. హిమాలయాల్లో కూడా సైనికులు యోగా చేయడం విశేషం. మంచు కొండల్లో కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా యోగా చేస్తున్నారు. లో 18,000 అడుగుల వద్ద యోగా సాధన చేస్తున్నారు సైనికులు. 

 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇక సరిహద్దుల్లో కూడా భారత సైనికులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. దశల వారీగా యోగా చేసారు సైనికులు. ఇక దేశ వ్యాప్తంగా కూడా యోగా దినోత్సవాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. అటు ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ కూడా యోగా దినోత్సవం లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: