చైనాలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదు అవుతున్నాయా...? అక్కడ కరోనా రెండో వేవ్ మొదలైందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు చైనా సర్కార్ మళ్ళీ దాపరికం మొదలుపెట్టింది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దాపరికం మొదలు పెట్టడంపై అమెరికా కూడా ఇప్పుడు చైనా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. 

 

చైనా నగరాల మీద అమెరికా గూడ చారి సంస్థలు ఫోకస్ చేసి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలి అని చూస్తున్నాయి. ఇక బీజింగ్ లో పరిస్థితి భయంకరంగా ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అక్కడ కూడా లాక్ డౌన్ విధించింది సర్కార్. ఇక ఊహాన్ మీద బీజింగ్ మీద ప్రత్యేకంగా అమెరికా ఫోకస్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: