బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మరణం పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి కొందరి మీద. ఇక అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అని కొందరు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు అతని మరణానికి సంబంధం ఉండవచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

తాజాగా బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఆమె మీద కేసు నమోదు చేసారు. చక్రవర్తిని ముంబై పోలీసులు ప్రశ్నించారు. రియాతో సహా ఇప్పటివరకు 15 మంది వ్యక్తుల స్టేట్మెంట్లను పోలీసులు నమోదు చేశారు. ముజఫర్‌పూర్‌లోని పటాహి ప్రాంత నివాసి అయిన కుందన్ కుమార్ తన పిటిషన్‌ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముఖేష్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఇది ఈ నెల 24 న విచారణకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: