ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సుధాకర్ వ్యవహారం తర్వాత బాగా సంచలనం సృష్టించిన వ్యవహారం డాక్టర్ అనితా రాణి. ఆమె వైసీపీ నేతల మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఆ కేసుని సిఎం జగన్ వెంటనే జోక్యం చేసుకుని సిఐడికి అప్పగిస్తే కాదు సిబిఐ కి అప్పగించాలి అని ఆమె డిమాండ్ చేసారు. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా అయ్యన్నపాత్రుడు మీద విమర్శలు రావడంతో కేసు నమోదు చేసారు. దీనిపై టీడీపీ మండిపడింది. “డాక్టర్ అనిత రాణి గారు వైకాపా నాయకులు చేసిన వేధింపుల గురించి మాట్లాడితే కనీసం కేసు పెట్టని మీరు రాజయకీయ కక్ష భాగంగా అయ్యన్న పాత్రుడు గారి మీద పెట్టిన దొంగ కేసుల గురించి గంటల తరబడి మాట్లాడారు... మీకు మనస్సాక్షి అనేది ఉంటె అనిత రాణి గారికి న్యాయం చేయండని వైసీపీ నేతలకు సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: