అంతర్జాతీయ యోగా డే ని మన దేశంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగాతో మనకు ఉన్న అవసరాన్ని కాస్త బలంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యోగా చేస్తే అందరూ ఆరోగ్య౦గా ఉంటారు అనే సంకేతం ఇస్తున్నారు. తాజాగా మోహన్ బాబు కూడా తన అభిమానులకు ప్రజలకు ఒక సలహా ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా. 

 

మన పూర్వీకులు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి యోగ అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి మనం యోగాను రోజు ప్రాక్టీస్ చేయాలన్నారు ఆయన. దీని వల్ల మన శరీరానికి మనసుకు శక్తి లభిస్తుందని ఆయన సూచించారు. ఇక పలు రాష్ట్రాల సిఎం లు మంత్రులు యోగా డే లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: