మారుతి రావు అమృత... ఈ రెండు పేర్లు కూడా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో సంచలనం అయ్యాయి అనేది అందరికి తెలిసిన విషయమే.  ఈ వ్యవహారం చాలా మందిని బాధ పెట్టింది ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణయ్ ని మారుతి రావు చంపడం ఆ తర్వాత కొన్నాళ్ళకు మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకోవడం అమృత ఒంటరి కావడం వంటివి చాలా మందికి తెలిసిన విషయాలే. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అంశం మీద సినిమా తీయడానికి గానూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిద్దమయ్యారు. మర్డర్ అనే టైటిల్ తో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆయన విడుదల చేసారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: