దేశ రాజధాని ఢిల్లీ లో  కరోనాతో ఇబ్బంది పడుతున్న వేళ నిఘా వర్గాల నుంచి సంచలన ప్రకటన వచ్చింది. ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనితో దేశ రాజధాని ఢిల్లీ లో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ట్రక్ లో వచ్చారు అని ననిఘా వర్గాలు వెల్లడించాయి. 

 

దీనితో నిఘా వర్గాలతో పాటుగా పోలీస్ ఉన్నతాధికారులు ఢిల్లీ సర్కార్ అప్రమత్తం అయింది. దేశ రాజధానిలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. ఇక అక్కడ కరోనా కేసులు 50 వేలు దాటిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: