తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో భారీ మొత్తం లో కronaకేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.  కేవలం సామాన్య ప్రజలకే కాదు నాయకులు అధికారులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది. 

 

 అయితే ఇటీవలే బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కు కరుణ వైరస్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే తాజాగా రాజా సింగ్ కు సంబంధించి రిపోర్టులు రాగా  ఆయనకు కరోనా  లేదని నిర్ధారణ అయ్యింది. రిపోర్టులో  నెగిటివ్ అని వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: