పూరి జగన్నాథ్ రధయాత్ర కు ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై పలువురు హిందుత్వ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ఈ రోజు మనందరికీ, ముఖ్యంగా మా ఓడియా సోదరీమణులు మరియు సోదరులతో పాటు మహాప్రభు శ్రీ జగన్నాథ్ జీ భక్తులకు ప్రత్యేక రోజు అని ఆయన అన్నారు. రథయాత్ర కొనసాగాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం ఆనందంగా ఉందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇక భక్తులు లేకుండా ఈ రధయాత్ర కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నిబంధనల తో ఈ అనుమతులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: