దేశ రాజధాని ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రికి ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆయన ఆరోగ్య౦ విషయంలో ఆయనకు కరోనా సోకిన దగ్గరి నుంచి కూడా దేశం మొత్తం కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేసింది అనే చెప్పాలి. అయితే ఆయన కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డారు అనే చెప్పాలి. 

 

దీనికి కారణం ప్లాస్మా చికిత్స. ఈ ప్లాస్మా చికిత్స ఆయన ప్రాణాలను రక్షించింది. అయితే ప్లాస్మా చికిత్స అందరికి వాడవచ్చు కదా అనే డిమాండ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినపడుతుంది. కాని ఇది ఖర్చు తో కూడిన వ్యవహారం అని ప్రభుత్వాలకు ఇది భారం అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: