ఆఫ్రికా దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం సౌత్ ఆఫ్రికా. అక్కడ కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఇక విదేశాల నుంచి ఎక్కువ మంది రావడం కూడా అక్కడ కరోనా కేసులు పెరగడానికి కారణం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సౌత్ ఆఫ్రికాలో మొత్తం మొత్తం ఏడుగురు క్రికెటర్లకు కరోనా సోకింది అని సౌత్ ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
వంద మంది ఆటగాళ్లకు పరిక్షలు చేయగా ఏడుగురు కరోనా బారిన పడ్డారు అని ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ... ఏదేమైనా, జూన్ 27 ప్రారంభానికి షెడ్యూల్ చేయబడిన టోర్నమెంట్ను క్రికెట్ సౌత్ ఆఫ్రికా నిరవధికంగా వాయిదా వేసింది, దీనిని నిర్వహించడానికి మరింత కృషి అవసర౦ అని ప్రకటించారు.
Cricket south africa reports seven positive COVID-19 cases https://t.co/CngPJupFQH
— Republic (@republic) June 23, 2020