వాడుకుని వదిలేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి వెన్న తో పెట్టిన విద్య అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.  టీడీపీ నుంచి వచ్చిన లేఖ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకం చేసారని ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తక్షణం వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. 

 

వ్యవస్థలను భ్రష్టు  పట్టించడంలో చంద్రబాబు నిపుణుడు అంటూ మాట్లాడారు. వ్యవస్తల్లోకి సొంత మనుషులను పంపి... ఆ  వ్యవస్థలను వాడుకోవడం చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్... నిమ్మగడ్డ రమేష్ కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. రహస్య భేటి వెనుక సూత్రధారి చంద్రబాబు అని ఆయన అఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: