ప్రతీ రోజు కూడా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 18 వ రోజు కూడా పెట్రోల్ ధరలు  పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ లో నేడు మరోసారి పెట్రోల్ ధర భారీగానే పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజు పెరుగుతున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ .79.76 అలాగే ఉండగా డీజిల్ మాత్రం  మరియు రూ .79.88 చేరుకుంది. రూ. 0.48 పెరిగింది. 

 

ఇక పెట్రోల్ ధరలు పెరగడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగడం సామాన్యుల నెత్తిన మరో భారం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ లో పెట్రోల్ ధరల పెంపు ని తీవ్రంగా ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: