ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ తాజాగా గుండెపోటుతో మరణించారు. బుధవారం హైకోర్టు లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రాజశేఖర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు రాజశేఖర్. 

 

 వెంటనే అక్కడున్న సిబ్బంది రాజశేఖర్ ను విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాజశేఖర్ ప్రాణాలు విడిచినట్లు  తెలిపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: