ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆగస్ట్ రెండో వారం నుంచి గ్రామాల పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆగస్ట్ నుంచి తాను గ్రామాల్లోకి వస్తా అని సిఎం ఇప్పటికే ఒక ప్రకటన చేసారు. ఈ నేపధ్యంలోనే ఆయన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం తో పాటుగా ప్రతీ ఒక్క సంక్షేమ కార్యక్రమం ని పర్యవేక్షించడానికి గానూ గ్రామాల్లోకి వెళ్తారు అని... 

 

పర్యటన వివరాలు ఏది కూడా ముందు రోజు రాత్రి విడుదల చేయడమే గాని రెండు రోజుల ముందు చెప్పే అవకాశం లేదని అంటున్నారు. గ్రామాల్లో ఆయన లబ్ది దారులతో నేరుగా  మాట్లాడి అవసరం అయితే గ్రామాల్లో తనకు నచ్చిన ఇంటి వద్ద ఆగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: