కరోనా వైరస్ ఇప్పుడు భయపెడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచులుజరిగే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక పాకిస్తాన్ ఆటగాళ్ళతో పాటుగా బంగ్లాదేశ్ ఆటగాళ్ళు కరోనా బారిన పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించాలి అనే ఆలోచన కూడా ఇప్పుడు రావడం లేదు. 

 

ఇక తాజాగా బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య జరగాల్సిన సీరీస్ ని కూడా వాయిదా వేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటన బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది. కాగా శ్రీలంక పర్యటనకు భారత్ కూడా వెళ్ళాల్సి ఉంది. కాని కరోనా నేపధ్యంలో వెనకడుగు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: