వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆయన విషయంలో ఇప్పుడు వైసీపీ అధిష్టానం పద్దతిగా వెళ్తుంది అని ఎక్కడా కూడా వివాదాలు లేకుండా ఆయన రచ్చకు చెక్ పెట్టే ఆలోచనలో ఉంది అని ప్రచారం జరుగుతుంది. 

 

ఆయన నేడు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తాను అని ప్రకటించారు. ఇక ఆయన సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఇక ఆయన మీద నోటీసులు తీసుకున్న అనంతరం చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. అదే విధంగా ఆయనను సస్పెండ్ చేస్తే ఆయన వర్గం కూడా పార్టీ ని వీడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది అధిష్టానం.

మరింత సమాచారం తెలుసుకోండి: