పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ లో పది మంది ఆటగాళ్లకు కరోనా రావడం, అలాగే దక్షిణాఫ్రికా క్రికెట్ లో 10 మందికి కరోనా రావడం, బంగ్లాదేశ్ కీలక ఆటగాళ్లకు కరోనా రావడం తో ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు అందరూ కూడా కీలక ఆటగాళ్ళు కావడం తో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పుడు సీరీస్ లను రద్దు చేసే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనకు భారత  జట్టు వెళ్ళాల్సి ఉంది. 

 

అలాగే శ్రీలంక పర్యటన కు కూడా భారత  జట్టు వెళ్ళాల్సి ఉంది. ఇక సఫారి పర్యటనకు కూడా భారత జట్టు వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఈ పర్యటనలు అన్నీ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: