హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పుడు ఒక విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 66 మంది రోగులు ఇంకా ఆస్పత్రిలోనే ఉండిపోయారు. వారు  ఫోన్ చేస్తున్నా సరే ఇంట్లో వాళ్ళు స్పందించడం లేదు అని అధికారులు చెప్తున్నారు. వారు దాదాపు కరోనా కారణంగా నెల రోజుల నుంచి గాంధీ లోనే ఉన్నారు అని వారు ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు అని... 

 

కాని వారిని తీసుకుని వెళ్ళడానికి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు అని  అధికారులు చెప్తున్నారు. దీనితో ఇప్పుడు ఇప్పుడు కోలుకున్న రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై అధికారులే ఏదోక విధంగా నిర్ణయం తీసుకుని తమను ఇంటికి వెళ్ళే విధంగా చూడాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: