తెలంగాణాలో కరోనా కేసులు లేని జిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 4 కేసులు నమోదు అయ్యాయి అని తెలంగాణా సర్కార్ ప్రకటించింది. ఖమ్మం జిల్లాకు ముందు నుంచి కరోనా దెబ్బ అంతగా లేదు గాని... 

 

నల్గొండ నుంచి సరిహద్దుల్లో వచ్చిన వారి ద్వారా అదే విధంగా హైదరాబాద్ వైద్యం  కోసం వెళ్ళిన వారి ద్వారా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిని. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమావేశ౦ అయ్యారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేసులపై ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: