1975 జూన్ 25 న  అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ విధించడ౦ అనేది దేశానికి మాయని మచ్చ అంటూ బిజెపి నేతలు ఆరోపిస్తూ నేడు బ్లాక్ డే గా పిలుపునిచ్చారు. తెలంగాణాలో నేడు బ్లాక్ డే అంటూ రాష్ట్ర  పార్టీ ప్రకటించింది. దీనిపై మౌనంగా నిరసన ప్రదర్శనలను తెలుపుతున్నారు. 

 

ఇక దేశ వ్యాప్తంగా కూడా బిజెపి నేతలు సోషల్ మీడియా వేదికగా బ్లాక్ డే అంటూ పిలుపు ఇవ్వడం విశేషం. దేశ వ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ అనేది దేశ  ప్రతిష్ట కు మాయని మచ్చ అని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై దేశ ప్రజలు అందరూ కూడా స్వచ్చందంగా బ్లాక్ డే ని పాటించాలి అని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: