అత్యాచార కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు తాజాగా ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో అత్యాచారం నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచారం జరిగిన తర్వాత అలసిపోయి నిద్ర పోయాను అంటూ సదరు యువతి వివరణ ఇచ్చిందని... అత్యాచారం జరిగిన భారత మహిళలు ఇలా స్పందించరు అంటూ వ్యాఖ్యానించింది కోర్టు. అంతేకాకుండా రాత్రి సమయంలో అతని కార్యాలయానికి  ఎందుకు వెల్లిందో  చెప్పడంలో  యువతి విఫలమైందని  కర్ణాటక హైకోర్టు తెలిపింది. 

 

 అందుకే అత్యాచారం నిందితుడికి ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది  కర్ణాటక హైకోర్టు. అదే సమయంలో నిందితుడికి  ముందస్తు బెయిల్ ఇస్తూ అనేక షరతులు  కూడా పెట్టింది  కర్ణాటక హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: