ప్రస్తుతం కరోనా వైరస్వ్యాప్తి నేపథ్యంలో ముంబయి నగరంలో సంపూర్ణమైన లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్వతంత్ర దుకాణాలను తెరవడానికి అనుమతించండి. కొన్ని రోజుల తర్వాత నగరంలోని మార్కెట్ లోని దుకాణాలను కూడా తెరవడానికి ఆమోదం తెలిపింది
మొత్తంగా నగరంలో బీఎం సి మార్కెట్ విభాగం కింద 200 మార్కెట్ లో ఉన్నాయి. వ్యాపారులు దుకాణదారులు సంఘాల అభ్యర్థులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది, రెస్టారెంట్లు మరియు క్యాంటీన్ల మినహా మార్కెట్ లోని అన్ని దుకాణాలు ప్రత్యమ్నయా రోజుల్లో తెరవబడతాయి అని తెలిపింది,