ప్రస్తుతం కరోనా వైరస్ రోజురోజుకు అందరిని భయపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో కరోనా  వైరస్ సోకింది అనే భయంతో మనస్థాపానికి గురై ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

 తమిళనాడులోని తిరునల్వేలి లో ఇరుట్టు  కడై  అనే ఫేమస్ స్వీట్ వ్యాపారి వయస్సు  80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఈ వ్యాపారి  వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య

మరింత సమాచారం తెలుసుకోండి: