నల్గొండ జిల్లా ఐటి పాముల వద్ద భారీగా గంజాయి బయటపడింది. ఐటి పాముల వద్ద ఒక బొలెరో వాహనం... అదుపు తప్పి పొలాల్లోకి తీసుకుని వెళ్ళింది. దీనితో భారీగా గంజాయి బయటపడింది. 200 కేజీలకు పైగా గంజాయి బయటపడింది అని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక్కో బ్యాగ్ లో 40 కేజీల వరకు గంజాయి ఉంది అని అధికారులు పేర్కొన్నారు. ఇది విశాఖకు తరలిస్తున్నారు అని తెలిసింది.  ఇటీవలి కాలంలో గంజాయి విషయంలో పోలీసులు కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: