మహారాష్ట్ర పోలీసుల్లో ఇప్పుడు కరోనా కేసులు పెరగడం భయపెడుతుంది. అక్కడ పోలీసులు భారీగా కరోనా బారిన పడుతున్నారు. రోజు రోజుకి వందల సంఖ్యలో కరోనా కేసులు పోలీసుల్లో బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి అక్కడి పోలీసుల్లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి.

 

గత 24 గంటల్లో, 2 మరణాలు పోలీసు శాఖలో సంభవించాయి అని మహారాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. మరియు 190 కొత్త కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర పోలీసులలో నమోదయ్యాయని పోలీసు శాఖ వెల్లడించింది. మొత్తం సానుకూల కేసుల సంఖ్య 4516 కి చేరుకుందని 56 మంది పోలీసులు కరోనా కారణంగా మరణించారు అని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. అక్కడి పోలీసులు అందరికి కరోనా పరిక్షలు చెయ్యాలి పోలీసు శాఖ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: