ఎప్పుడు వివాదాస్పదమైన సినిమాలతో సంచలనం సృష్టించే రాంగోపాల్ వర్మ తాజాగా ప్రణయ్ పరువు హత్య కు సంబంధించి సినిమా తెరకెక్కిస్తూ  సంచలనం రేపారు. ఇప్పటికే మారుతీరావు అమృత లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి సంచలనం సూచించారు రాంగోపాల్ వర్మ. 

 


 ఇక తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి అమృత తన కొడుకుతో ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియా వేదికగా పంచుకొని మరోసారి సంచలనం సృష్టించారు, తన ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ను షేర్ చేసిన రాంగోపాల్ వర్మ అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితీ పండించిన ఎమోషనల్ ఫిదా అయిపోయాను అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: