ఒకే ఇంట్లో ఐదుగురు దారుణ హత్యకు గురైన ఘటన పంజాబ్లోని తరన్ టర్న్ ఏరియా లో కలకలం సృష్టించింది. డ్రగ్స్ వ్యాపారం చేసే బ్రిజ్లాల్ అనే వ్యాపార ఇంట్లో ఆయన కుమారుడు ఇద్దరు కోడళ్లు డ్రైవర్ హత్యకు గురయ్యారు. కాగా బ్రిజ్లాల్ మనవళ్లు మనవరాళ్లు ప్రాణాలతో బయటపడ్డ ఆయన పెద్ద కుమారుడు మాత్రం ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్నాడు.
అయితే ఈ ఐదు హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగే కంటే ముందే హత్యలు జరిగాయ లేక గొడవల కారణంగా హత్యలు జరిగాయ అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు,