ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వందల మరణాలు వేల కేసులు ప్రతీ రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. దీనితో ఇప్పుడు కరోనా వస్తున్న వాళ్ళు భయపడుతున్నారు. కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కావడం కొందరికి. చికిత్స అందిస్తున్నా సరే తమ ప్రాణాలకు ఏదో ముప్పు ఉంది అని భయపడుతున్నారు జనాలు. తాజాగా ఒక  ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

కరోనా సోకింది అని బెంగళూరు లో ఒక మహిళ ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీ లో కూడా దాదాపు అదే విధంగా పరిస్థితి నెలకొంది. ఒక మహిళ కరోనా రావడంతో తన పిల్లలకు కూడా వస్తుంది అని భయపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: