గుంటూరు లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల దెబ్బకు ఇప్పుడు ఆస్పత్రులు కూడా భయపడుతున్నాయి. నగరం మొత్తం దాదాపుగా కరోనా కేసులు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక తాజాగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. ఇటీవల ఒక బాలిక అత్యాచారానికి గురైంది. 

 

ఆ బాలికకు కరోనా ఉంది అని వెల్లడి అయింది. ఇక ఆ బాలిక తల్లికి కూడా కరోనా ఉందని తెలుస్తుంది. ఇక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులకు కరోనా సోకింది. దీనితో ఇప్పుడు ఆ బాలికకు వైద్యం చేసిన నర్సులు వైద్యుల కుటుంబ సభ్యులు అందరికి కూడా కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యుల కుటుంబ సభ్యులు క్వారంటైన్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: