దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా టెస్ట్ లను కూడా వేగంగా చేస్తున్నారు. ప్రతీ రోజు కూడా కరోనా టెస్ట్ లను చేస్తున్నారు. రోజు రోజుకి కరోనా పరిక్షల సంఖ్యను పెంచుతున్నారు. దేశంలో కరోనా కేసులు 5 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే జూన్ 26 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 79,96,707 అని ఐసిఎంఆర్ వెల్లడించింది. జూన్ 26 న పరీక్షించిన నమూనాల సంఖ్య 2,20,479 అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తాజాగా పేర్కొంది. ప్రతీ రోజు 3 లక్షల వరకు కరోనా పరీక్షలను నిర్వహించే విధంగా అడుగులు వేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా టెస్ట్ లను వేగంగా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: