ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిన్న... శ్రీకాకుళం కూడా వెళ్ళారు. ఈ సందర్భంగా కాస్త తీవ్ర విమర్శలు చేసారు. లోకేష్ చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో  విమర్శలు చేసారు. 

 

''అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా”.. అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. “ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు'' అని గర్విస్తాడా, లేక... అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి మంచి స్పందన వస్తుంది సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: