ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోయి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో  బతుకుతున్న నేపథ్యంలో మిడతల దండు భారతదేశంపై దండెత్తిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మిడతల దండు డాడీ మళ్ళీ మొదలైంది. 

 


 ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలలో మిడతల దండు వణికిస్తోంది గత రెండు నెలల నుంచి పంజాబ్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పలు రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి కోట్ల రూపాయల పంట నాశనం చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం మిడతల దండు ఢిల్లీ వైపు వెళ్తుంది. దీంతో అక్కడ అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: