తమిళనాడులో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలే కాదు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు.
అయితే డీఎంకే పార్టీకి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా వైరస్ బారినపడి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. కాగా ఎమ్మెల్యేకు ఆర్డీ అర్షు కి పాజిటివ్ రావడంతో అతని కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు . కాగా ఇప్పటివరకూ అంబజగన్, కార్తికేయన్ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే