లాక్‌డౌన్‌ అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తెరుచుకున్న  విషయం తెలిసిందే. రోజూ వేలాది మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. 

 


 ఈ వైరస్ వ్యాధి నుంచి విముక్తి పొందాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రంగనాయక మండపంలో వేద పండితులు సీఎం కి  వేద ఆశీర్వచనం అందించారు. అంతేకాకుండా ఆలయ ఈవో సహా పలువురు సిబ్బంది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కి ప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: