మెదక్ జిల్లాలోని శివంపేట దంతాలపల్లి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేవాదాయ భూముల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. 

 


 అంతేకాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాకు పిఎన్జి రోడ్లకు 112 కోట్లు మంజూరైనట్లు హరీష్ రావు  చెప్పుకొచ్చారు. ఇక మండలంలోని డంపుయార్డు  లను కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సర్పంచ్లకు ఆదేశాలు జారీ చేశారు హరీష్ .

మరింత సమాచారం తెలుసుకోండి: