విజయనగరం జిల్లా నెల్లిమర్ల మీమ్స్ కరోనా ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన బాధిత గర్భిణికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు.
పార్వతీపురానికి చెందిన సదరు మహిళ మీమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతుంది. తాజాగా సదరు పేషంట్ కి వైద్యులు శస్త్రచికిత్స చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కరోనా బాధితులు
తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.