తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను కిరాతకంగా అంతమొందించాడు ఓ ప్రబుద్ధుడు.తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది.మద్యం మత్తులో రోకలిబండతో భార్యను కొట్టి చంపాడో కసాయి భర్త. హత్య అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు సాయిలు. 

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి దారుణాలు రోజుకి పెరిగిపోతున్నాయి. శిక్షలు లో ఎన్ని పెంచిన ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావడం లేదు. క్షణం ఆవేశంలో ఆలోచించకుండా మరో మనిషి ప్రాణాన్ని అనంత వాయువుల్లో కలుపుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: