హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కేసీఆర్ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ని షట్ డౌన్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం బాగానే జరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తప్పని  పరిస్థితిలో లాక్ డౌన్  విధించే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్. 

 

ఇదే విధంగా ఉంటే ఆస్పత్రుల కొరత వచ్చే అవకాశం ఉందని భావించే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. కేబినేట్ సమావేశం లో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైదరాబాద్ తో పాటుగా మరి కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఆయన ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: