పీవీ నరసింహారావు తనకు నాన్న మాత్రమే కాదు అని మాజీ ప్రధాని అని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని ఆయన కుమారుడు ప్రహాకర్ రావు అన్నారు. చనిపోక ముందే అంత్యక్రియలు ఎక్కడ అని అడిగారు అని  ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆ మాట తనకు షాక్ ఇచ్చిందని ఆయన  ఆని ఆవేదన వ్యక్తం చేసారు. 

 

ఢిల్లీలోనే పీవీకి ఖర్మ భూమి అన్నారు అని కాని అక్కడ చేయలేదు అని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మంచి స్మృతి వనం నిర్మిస్తామని చెప్పారు అని కాని అది కూడా జరగలేదు అని ఆయన అసహనం వ్యక్తం చేసారు. అప్పుడు అంత్యక్రియలు హైదరాబాద్ లో చేయండి అని అప్పటి సిఎం వైఎస్ చెప్పారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: