ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పంట బీమా బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ ఇవ్వకుండా నిలిపివేసిన బకాయిలను సిఎం జగన్ సర్కార్ ఇప్పుడు వరుసగా చెల్లిస్తుంది. దీనిపై ఇప్పుడు రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. నాడు నేడు అంటూ సంబోధిస్తూ ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసారు.

 

నాడు: రైతు తరపున రాష్త్ర ప్రభుత్వం కట్టాల్సిన 122 కొట్ల రూపాయల భీమా ఎగ్గొట్టి 40 ఏళ్ళ అనుభవం అని చెప్పుకున్న బాబు అంటూ ట్వీట్ చేసిన ఆయన... నేడు: రైతే రాజని నమ్మి, పాత భీమా బకాయిలు చెల్లించి, రైతులకు 594 కోట్ల రూపాయల లబ్ది చేకూర్చిన యువ ముఖ్యమంత్రి అని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: