ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ఆన్లైన్ మోసానికి గురయ్యారు. 

 

మద్యం  పేరుతో ఓ వ్యక్తి సంజయ్ బారు వద్ద నుంచి 24000 తీసుకొని మోసం చేశారు. ఈవిషయం పై  సంజయ్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: