ప్రస్తుతం వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే, ఇటీవలే రఘురామకృష్ణంరాజు కు వైసీపీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా తాజాగా.. ఆయన సీఎం జగన్ కు ఆరు పేజీల లేఖ రాశారు. 

 

 విజయసాయి రెడ్డి పంపించిన నోటీసులు అందాయి అంటూ లేఖలో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. సి ఓటర్ సర్వే లో నాలుగో స్థానం వచ్చినందుకు జగన్ కు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా త్వరలో మొదటి స్థానం సాధించాలని ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: