ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్న ఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు తన ముఖము పై మచ్చలు ఉన్నాయి అని మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

 

 కవిటీలోని మాణిక్య పురానికి చెందిన సునీల్ నాయక్ అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. చిన్నప్పటినుంచి సునీల్ నాయక్ ముఖం పై చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి కానీ డిగ్రీ ప్రారంభమయ్యాక ఆ మచ్చలు చిన్నతనంగా భావించి  మనస్థాపం చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: