ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు, 

 

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సిబ్బంది ఇంట్లో వ్యవహరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కొత్తూరు కు చెందిన యువకుడికి  వైద్య పరీక్షలు చేయకుండానే కరోనా  పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. జ్వరంగా ఉండడంతో కాకినాడ జిజిహెచ్ కరోనా  పరీక్ష కోసం సదరు యువకుడు వెళ్లగా... ఎలాంటి పరీక్షలు చేయకుండానే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని పీహెచ్సీ సిబ్బంది చెప్పడంతో ఆ యువకుడు ఆశ్చర్యానికి గురయ్యారు అటువెంటనే  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: