ఇటీవలే రోడ్డు ప్రమాదాలతో పాటు జల ప్రమాదాలు కూడా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గోదావరి నది లో జరిగిన పడవ ప్రయాణం లో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా బంగ్లాదేశ్ లో నదిలో  అలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. 

 

 బంగ్లాదేశ్లో గురి గంగానదిలో మున్షి గంజ్  నుంచి సదర్ ఘాట్  వెళ్తున్న ఎంవి  మార్నింగ్ బర్ద్  ఎదురుగా వస్తున్న మయూరి 2 పడవలు  ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం లో 50 మంది నీటిలో పడగా..  ఒక 23 మంది జలసమాధి అయిపోయారు. ఈత  వచ్చిన కొంతమంది ఎంతో కష్టంగా  ఒడ్డుకు చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: