ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

జులై 1 నుంచి దేశంలో అన్​లాక్ 2.0 ప్రారంభం కానుంది. దీని కోసం సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్​డౌన్​ ఆంక్షలను మరింత సడలించి, మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు దశలవారీగా అనుమతిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై కూడా మోదీ ప్రసంగించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: